గుండాల సెప్టెంబర్ 3 (మన్యం టీవీ) వైద్య విభాగం లో నర్సాపురం తండాకు చెందిన మాలోత్ జవహర్ లాల్ మెటర్నరీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచాడు వరంగల్ ఎంజీఎం లో ఒక సంవత్సరంలోనే ల్యాబ్ టెక్నీషియన్ ను పూర్తి చేసినందుకు సర్టిఫికెట్ను అందజేశారు. దానితోపాటు కాకతీయ మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ ల్యాబ్ టెక్నీషియన్ సీటు సంపాదించుకున్నాడు. కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించిన జవహర్ లాల్ ను గ్రామస్తులు అభినందించారు
Post A Comment: