మన్యం టీవీ ఏటూరు నాగారం
హైదరాబాదులోని రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర రాజన్ గురువారం కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, గవర్నర్ అమ్మ గత కొద్ది రోజుల క్రితం పరమపదించగా వారి తల్లి మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అదే విధంగా ములుగు నియోజకవర్గంలో ఉన్న రామప్పను సందర్శించాలని,గవర్నర్ కు విన్నవించడం జరిగిందని, అదేవిధంగా 5వ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాలను సందర్శించి అక్కడి సమస్యలను పరిష్కరించాలని గవర్నర్ ను కోరడం జరిగిందని అన్నారు.
Post A Comment: