గుండాల సెప్టెంబర్ 9 (మన్యం టీవీ) ఘనంగా 45వమావో వర్ధంతి సభలను న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునురి మధు హాజరై మాట్లాడుతూ. చైనాలో శ్రామికవర్గ రాజ్యాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు మావో అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి అన్నారు. భారత దేశంలో సైతం ఆయన వేసిన భావాలతోనే విప్లవోద్యమం మనుగడ సాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి జెడ్పిటిసి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీటీసీ రాజేశ్వరి, పీ వై ఎల్ నాయకులు పరిషక రవి, వై వెంకన్న , అట్టి కం శేఖర్, మాదాల అశోక్ , ఎస్కే అజ్గర్ , న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: