మన్యం టీవి, కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ఎంపీస్ వెంకటాపురం పాఠశాలలో 23 మంది విద్యార్థుల కు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కరకగూడెం వైద్య అధికారి:డా. పర్షియా నాయక్ తెలిపారు. విద్యార్థులు అందరికి నెగటివ్ రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి భారిన పడకుండా పలు సూచనలు చేశారు .ఈ కార్యక్రమం లో హెచ్ వి భద్రమ్మ, , hm జగన్ n నాగేశ్వరావు పాల్గొన్నారు.
Post A Comment: