మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గుడివాడ.కృష్ణ కుమారుడు ఉన్నత చదువుల నిమిత్తం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ నాయకులు, టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్.రాజు,టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: