అశ్వాపురం మండలంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రజల సహకారంతో ఈరోజు 2351 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశామని ఇదే స్ఫూర్తి తో అందరూ సమన్వయంతో పని చేసి మండలంలో 100 శాతం ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా కృషి చేయాలని తహసిల్దార్ సురేష్ కుమార్ కోరారు
Post A Comment: