CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

V5 న్యుస్ రిపోర్టర్ ఆదికేశవ్ హత్యను ఖండిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి మణుగూరు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశిన పాత్రికేయులు

Share it:


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల పట్టణంలో V5 న్యుస్ రిపోర్టర్ గా పనిచేస్తున్న ఆదికేశవ్ నిశేదిత గుట్కా వ్యాపారస్తుడైన పోలీసు కానిస్టేబుల్ పై వార్తా రాయగా అతను సస్పెండ్ కు  గురై న కారణంగా,కక్ష గట్టి సదురు రిపోర్టర్ ను ఆదివారం రాత్రి అతికిరాతకంగా హత్య చేయడం జరిగింది.ఈ హత్యను ఖండిస్తూ నిరసన గా నల్లబ్యాడ్జీలు ధరించి మణుగూరు మండలం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశిన పాత్రికేయులు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కృష్ణ మోహన్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో పాత్రికేయులకు రక్షణ లేదని తెలిపారు.ఇప్పటికైనా పాత్రికేయులకు రక్షణ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమం లో కృష్ణ మోహన్,కృష్ణ.శ్రీను, నాగరాజు,దేవెందర్, రామిరెడ్డి,రాము,వెంకటాచారి,పాల్గొన్నారు.

Share it:

Post A Comment: