వ్యాక్సిన్ ఫ్రస్ట్ డోసు వేయించుకున్న తెరాస నాయకులు గడ్డం పుల్లారావు..
మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రంలో తెరాస నాయుకులు గడ్డం పుల్లారావు కరోనా వ్యాక్సిన్ ఫ్రస్ట్ డోస్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా తెరాస నాయుకులు గడ్డం పుల్లారావు మాట్లాడుతూ:- ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి, కరోణ వైరస్ ను నియంత్రించాలంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు టికాను వేయించుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలు ఎవ్వరు కూడా భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన తెలిపారు. మొదటి డోసు వేయించుకున్న వారు రెండో డోసు కూడా కచ్చితంగా వేయించుకోవాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వం సూచించిన ఆదేశాల మేరకు టీకా వేయించుకోవాలని అలాగే ప్రజలు మాస్కులు, శానిటైజర్ భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్
నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు.
Post A Comment: