మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా మత్స్య పారిశ్రామిక కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మంగపేట మండలంలోని కొత్త మల్లూరు గ్రామానికి చెందిన బట్ట రామారావును నియమిస్తూ గురువారం నాడు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమార స్వామి నియామక పత్రాన్ని అందజేశారు.నిరంతరం ప్రజలకు మరింత చేరువుగా పనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించాలని జిల్లా అధ్యక్షుడు అన్నారు.తన తన ఎన్నికకు సహకరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్కకు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమా రస్వామి,మండల అధ్యక్షులు జైరామ్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబ శివరావు, మండల పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: