మన్యం టీవీ మంగపేట.
అబి హెల్ప్ లైన్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో అక్షర భారత్ అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు కింద గ్రామాల్లోని నిరక్షరాసులను అక్షరాసులుగా చేయడం కోసం ప్రవేశపెట్టిన అక్ష జ్ఞానం ఉచిత విద్యా బోధన కేంద్రాలను పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గురువారం నాడు మంగపేట మండలంలోని గంపోనిగూడెం చేరుపల్లి కోమటిపల్లి గ్రామాల్లో అక్షర భారత్ అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు కేంద్రాలను మండల కో ఆర్డినేటర్ గొంది ప్రసాద్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శులు మాలోత్ హిరు నాయక్,స్వప్న, అశ్విని,విలేజ్ కో ఆర్డినేటర్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: