గుండాల ఆగస్టు 26 (మన్యం మనుగడ) పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం జరిపించారు. ముత పురం పురం గ్రామానికి చెందిన పుానెం సంపత్, పాలగూడెం గ్రామానికి చెందిన వజ్జా నాగమణి గత కొన్ని సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహాన్ని పెద్దలు మండల కేంద్రంలోని రామాలయంలో వివాహాన్ని జరిపించారు. పెద్దల సమక్షంలో సంపత్ ,నాగమణి కీ తాళి కట్టాడు. ఈ వివాహ కార్యక్రమానికి. గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, పూనేం నరసయ్య , ముక్తి ముత్తయ్య , ఎట్టి రాంబాబు, తాటి పోతయ్య , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: