మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పూర్తి మన్యం ప్రాంతమైన ఇల్లందు నియోజకవర్గంలో అధికంగా ఆదివాసి యువత ఉంటారు. కానీ వీరికి సరైన శిక్షణ అవగాహన లేక వారు వివిధ రంగాల్లో రాణించలేక పోతున్నారు. కొందరు ఎన్నో కష్టాలు పడి పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు వెళ్తున్నారు. ఆర్థిక స్తోమత లేని నైపుణ్యం ఉన్న యువతీ యువకులు ఇక్కడే అయిపోతున్నారు. వారి బాధలు గుర్తించిన హెల్ప్ లైన్ సెంటర్ భవిష్యత్ పట్టణంలో ఉచిత శిక్షణ కేంద్రం కెరీర్ గైడెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ తదితర రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని నెలకొల్పింది కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ వ్యవస్థాపకులు కబ్బాకుల కుల ల రవి తెలిపారు.
Post A Comment: