మాన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆదినారాయణ క్రిష్టియన్లకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నాడు 2020 2021 జులై వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా తాసిల్దార్ ఆఫీస్ లో సమాచారం పొందినారు కేవలం సుమారు 300 మంది సుమారు 150 మంది ఉన్నారు వారి వద్ద ఏమి ఆశించి చేశారో కానీ అందరికీ 20 సంవత్సరాల నుండి నేను ఇప్పుడు ఈ ఆర్ ఐ గారు వచ్చిన తర్వాత ఇలా జరిగింది ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ రిజర్వేషన్ మరియు ఉద్యోగాలు అవకాశాలు పొందుతూ క్రిష్టియన్లకు సహాయపడుతూ సస్పెండ్ చేసి అసలైన దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఇంతకుముందు కూడా గవర్నమెంట్ వారు నేను తీసుకుని సోషటీ డైరెక్ట్ గా పోటీచేసి గెలిచింది హిందూ కదా ఆమె ఇందులోనే సర్జిపై చేశారు అంతేకాకుండాఈ మండలంలో చేర్చిలో సంఘ పెద్దలు అనే వారికి కూడా తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినారు ఈ ఆర్ ఐ గారి పై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
Navigation
Post A Comment: