CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేసిన నాయకులు

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:

అశ్వారావుపేటలో నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలంలో పర్యటనలో భాగంగా మంత్రి పువ్వాడ ను కలిసి అశ్వరావుపేట మండలంలో ఉన్న పలు సమస్యలు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, సొసైటీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని ,అమ్మ సేవా సదనానికి సొంత బిల్డింగ్ లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు బిల్లింగ్ కట్టించుకునేదుకు ప్రభుత్వ భూమి కేటాయించాలని మంత్రి పువ్వాడ ను కోరిన అశ్వరావుపేట టిఆర్ఎస్ నాయకులు సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరావు గారు సుంకవల్లి వీరభద్రం, కాసాని చంద్ర మోహన్ . ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: