మన్యం టీవీ,బూర్గంపాడు:
హైదరాబాద్ లో రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,మహుబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రామకొండారెడ్డి దంపతులు,బూర్గంపాడు మండల పిఎసిఎస్ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, తెరాస బూర్గంపాడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,ఇరవెండి మాజీ ఎంపిటిసి వలూరుపల్లి వంశీ కృష్ణ.
Post A Comment: