మన్యం టీవీ వాజేడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అర్హులైన పెన్షన్దారులు వాజేడు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగలరని జెడ్ పి టి సి తల్లడి పుష్పలత. ఈ సందర్భంగా తెలియజేశారు.
Navigation
Post A Comment: