భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: లక్ష్మీదేవిపల్లి మండలం, మైలవరం చింతవరె గ్రామం లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు దొడ్డ సునీల్ కుమార్ కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోక్సో కోర్ట్ న్యాయమూర్తి ఎం.ఏ.రఫీ.
Post A Comment: