CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బహుజన సమాజ్ పార్టీ(బి ఎస్పీ )ములుగు జిల్లా ఆర్గనైజింగ్ మినిష్టర్ గా ఎంపెళ్లి. వీరస్వామి ఎన్నిక

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

                                                                                                     బహుజన సమాజ్ పార్టీ (బి ఎస్పీ ) రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ , రాష్ట్ర కోఆర్డినేటర్ డా .ఆర్ ఎస్ . ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైడ్ ఆదేశాల తో బి ఎస్పీ ములుగు జిల్లా ఇంచార్జి శనిగరపు నరేష కుమార్ మరియు జిల్లా కోఆర్డినేటర్ మైస సతిష్ ఎంపెళ్లి. వీరస్వామిని బహుజన సమాజ్ పార్టీ( బి ఎస్పీ )ములుగు జిల్లా ఆర్గనైజింగ్ మినిస్టర్ గా ఎన్నిక చేసినందుకు వారికి నా యెక్క కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఎంపెల్లి వీరాస్వామి మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన బీఎస్పీ ములుగు జిల్లా అధ్యక్షులు పరికి పవన్ తేజ ,జిల్లా ఉపాధ్యక్షులు యాసం సిద్దార్థపూలే , జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక రాజశేఖర వర్మ ,అసెంబ్లీ అధ్యక్షులు మహేష్ సురేష్ , జిల్లా సెక్రెటరీ గడ్డం మహేష్ గౌడ్ మరియు జిల్లా కమిటీ లోని ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు మరియు జై భీములు... మనకు జ్ఞానాన్ని, జీవితాన్ని, ప్రసాదించిన మన మహాత్ములు జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాన్సిరాం ల ఆశయ సాధన కోసం.,బహుజన సమాజ్ పార్టీ (బి ఎస్పీ ) జాతీయ అధ్యక్షురాలు బేహాన్ కుమారి మాయావతి మార్గానిర్ధేశకత్వంలో, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆర్ ఎస్ .ప్రవీణ్ కుమార్ .ఐపీఎ స్ .రిటైడ్ నాయకత్వంలో బీసీ ,ఎస్సి ఎస్టీ మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు వారి జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం లో వాటా సాధించే దాకా బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ద్వారా పోరాడుతానని తెలియజేస్తున్నాను. తెలంగాణా రాష్ట్రంలో కెసిఆర్ ను నమ్మి ఓట్లు వేసి 10 వేల మంది కుటుంబాల రోడ్డున పడ్డ సాక్షరతా భారత్ మండల గ్రామ కోఆర్డినేటర్ లు మరియు 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు,నిరుద్యోగులు, కూలీలు, రైతులు, కార్మికులు,అన్నివర్గాల పేదలు, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ )లో చేరి బహుజన రాజ్య స్థాపనలో భాగస్వాములు కావాలని ఈ సందర్బంగా ఎంపెల్లి వీరాస్వామి తెలియజేసారు.

Share it:

Post A Comment: