👉తాహశీల్దార్ కు వినతిపత్రం అందజేసిన అశ్వాపురం ప్రెస్ క్లబ్
మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లానంద్యాల పట్టణంలో వి5 న్యూస్ రిపోర్టర్ ఆధికెసవులు నిషేధిత గుట్క వ్యాపారం పై వార్త వ్రాయగా వ్యాపారం తో సంభందం వున్న కానిస్టేబుల్ సస్పెండ్ కావడంతో కక్ష కట్టి ఆదివారం హత్య చెయడం జరిగింది. ఈ హత్య ను ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అని అశ్వాపుర మండల ప్రెస్ క్లబ్ లు తహసీల్దార్ కీ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సురేందర్రెడ్డి,కొడారి వెంకటేశ్వర్లు,రాజేందర్ తూముసత్యం,నరేశ్, నెహ్రు,దేవేందర్, సందీప్,అంజనరావు, రాధాకృష్ణ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: