CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అయ్యో పాపం చిన్నారి

Share it:

 


గుండెకు రంద్రం పడడం తో మృతి

మన్యం మనుగడ, బూర్గంపాడు:

బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్ చింతకుంట  సోడే బరాక్ లియ (2)  గుండెకు రంధ్రం పడడం తో  భద్రాచలం ఆస్పత్రిలో వైద్యం అందించారు.పరిస్థితి విషమించడం తో ఆ బాలుడు మృతి చెందఫు.ఐ టి డి ఎ  అందుబాటులో ఉండి కూడా గిరిజనుల ప్రాణాలు కాపాడ లేదు 

నా బిడ్డని బతికించండి అని డాక్టర్ల ముందు బోరున ఏడ్చిన బతికించ లేదు .పేదరికంలో పుట్టిన కుటుంబం ఆదివాసి వలస గిరిజన కుటుంబంలో ఇంత జరుగుతున్నా 

ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదు.

 గిరిజన ప్రాంతాల్లో సర్వేలే చేస్తుంటారు మరి ఇటువంటి సంఘటనలు అధికారుల దృష్టికి రాలేదా? గిరిజన కుటుంబాలు  అనారోగ్యంతో అల్లాడుతున్నాయి.ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఐటిడిఎ పిఓ  గిరిజన గ్రామాలలో సర్వే చెపించి వారికి ఉన్నతమైన మెరుగైన వైద్యం అందించె 

ఈ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని

 సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేస్తున్నారు

Share it:

Post A Comment: