CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన గ్రామాల్లో ప్రత్యేక సంచార వాహనం

Share it:

 


      మన్యం టీవీ, అశ్వాపురం:మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలైన మనుబోతుల గూడెం, వేములూరు గిరిజన గ్రామాల్లో  ప్రత్యేక సంచార వాహనం ద్వారా వైద్యాధికారి మణి కంటారెడ్డి ఆధ్వర్యంలో వలస ఆదివాసీలకు, గిరిజనుల కు కోవిడ్ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సీ ఐ సట్ల రాజు, సీ డీ పీ ఓ ప్రమీల, డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ వేంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: