👉చైర్పర్సన్ సీతాలక్ష్మి కి టిఆర్ఎస్ నాయకులు ఘన సన్మానం.
మన్యం టీవీ, కొత్తగూడెం,ఆగస్టు 17 :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ ఆగస్టు 15 సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందునందుకు అవార్డు ప్రశంసా పత్రం అందుకున్న కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కి రామవరం ఆరో వార్డు లో వారి నివాసంలో నివాసంలో సోమవారం రామవరం టిఆర్ఎస్ నాయకులు చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి నీ పగిడి తలకు ధరింపజేసి శాలువా కప్పి ఖడ్గం చేతికి అందించి ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 11 మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ,టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్ సూరిబాబు, టిఆర్ఎస్ నాయకులు కూరగాయల శ్రీనివాస్,సత్తి రెడ్డి, మొయినుద్దీన్, అన్వర్, తుంగ రాజు, నారాయణ, నరేష్ ,వెంపటి రవి, తేలుకుంట రామ్ కుమార్, వెంపటి రాజు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: