భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం పల్లి చెన్నారావు గారి ఆధ్వర్యంలో లో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ములకలపల్లి ప్రధాన రహదారిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా నిర్వహించడం జరిగింది అదే విధంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు కేటాయించిన వలసిన నిరుద్యోగ భృతి మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ధర్నా నిర్వహించడం జరిగింది లేని పక్షాన అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామని తెలియ పరచడం జరిగింది ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గురజాల వెంకట్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పసుపులేటి వీరబాబు గారు మరియు ఎస్సీ ఎస్టీ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్ అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ భానోత్ లత నాయక్ . మండల కన్వీనర్ ఎస్సీ సెల్ పాలకుర్తి రవి. మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కుంజా వెంకట్. భాను కుమార్. జగన్నాధపురం గ్రామపంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సున్నం బాలకృష్ణ . మైనార్టీ సెల్ ఎండి జహీరుద్దీన్. తాళ్ల చంటి. నాగు మరియు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: