మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని సారపక పట్టణానికి చెందిన తెరాస సీనియర్ నాయకులు గొనె ధారుగా సతీమణి సత్యవతి ఇటీవల స్వర్గస్థులవగా నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత.
ఈ కార్యక్రమంలో వారి వెంట బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మార్కెట్ కమిటి చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,మండల తెరాస అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,మండల తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల తెరాస మండల నాయకులు,స్థానిక తెరాస నాయకులు,ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: