మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండల తుమ్మల స్వగ్రామమైన గండుగులపల్లీ లో ఎంపీపీ సోయ్యం ప్రసాద్ కుమారుని రిసెప్షన్ వేడుకలో పాల్గొని వధూవరుల ను అశ్విరదించిన మాజీమంత్రి వర్యులు తుమ్మల,వారి వెంట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,పార్టీ పెద్దలు కోటగిరి బుజ్జిబాబు,ఎర్ర వసంతర్రావు,మండల యూత్ అధ్యక్షులు కాసిని నాగప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: