గుండాల ఆగస్టు 26 (మన్యం మనుగడ) పాఠశాలల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులను చేపట్టారు. మండల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాల కళాశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. పేరుకుపోయిన చెత్త పిచ్చి మొక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది తో తొలగించారు. ఈ కార్యక్రమంలో కారోబార్ నాగరాజు , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: