CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రాక్టర్ కు కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి

Share it:

 


 మన్యం టీవీ వాజేడు. ట్రాక్టర్ కి విద్యుత్ తీగలు తగలడంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు మృతి చెందిన వ్యక్తి ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన లేగల జయరామ్. వయసు (26) సంవత్సరాలు S/ లక్ష్మయ్య గుమ్మడి దొడ్డి సరిహద్దు సేను దున్నటానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది .

Share it:

Post A Comment: