CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బొగ్గం వీరభద్రం దశదిన కర్మ కు హాజరై నివాళులర్పించిన పలువురు ఆదివాసీ నాయకులు

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 12):: భద్రాద్రి కోత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం,పెంట్లం గ్రామ పంచాయతీ పరిధిలోని నామవరం గ్రామంలో ది 21-08-2021న అనారోగ్యంతో మరణించిన తుండుందెబ్బ సీనియర్ నాయకుడు బోగ్గం వీరభంద్రం పెద్దకర్మకు పలువురు ఆదివాసీ నాయకులు హాజరై‌ నివాళులు అర్పించారు.ఈ దశదిన కార్యక్రమంలో తుడుందెబ్బ భద్రాద్రి కోత్తగూడెం జిల్లా కో కన్వీనర్ దారబోయిన.రమేష్‌ , వైఎస్ఆర్ టిపి భద్రాద్రి కోత్తగూడెం జిల్లా‌ కో కన్వీనర్ సోయం.వీరభంద్రం,ఆదివాసీ జేఏసీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మడివి నాగేంద్రబాబు,పెంట్లం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గోంది సమ్మయ్య, పలువురు ఆదివాసీ నాయకులు ఉన్నారు.

Share it:

Post A Comment: