మన్యం మనుగడ వెబ్ డెస్క్:
ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంసద్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో aicc మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు పాల్గొని డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుదల మరియు పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ వల్ల దేశ ప్రజలు వ్యక్తిగత భద్రత కోల్పోతున్నారని వాటి అమలుకు వ్యతిరేకంగా పోరాడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువజన కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోరిక సాయిశంకర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గురజాల వెంకట్ గారు రాష్ట్ర యువజన నాయకులుTPEU వ్యవస్థాపకులు రాష్ట్ర యువజన నాయకులు kalasani సంజయ్ రెడ్డి గారు పినపాక నియోజకవర్గం యువజన అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులు కొర్స. ఆనంద్ జనరల్ సెక్రటరీ నితిన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: