మన్యం టీవీ మంగపేట.
కొత్తమల్లూరు గ్రామానికి చెందిన బట్ట.నర్సింహులు తండ్రి సమయ్య,55 సంవత్సరాలు అతను సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో చేపల వేటకని మల్లూరు శివారు చింతకుంట వెళ్లి చెరువు లో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు చెరువు లో పడి మృతి చెందాడు పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.
Post A Comment: