మన్యం టీవీ మంగపేట.
సీతక్క ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి ఖేల్ ప్రో లీగ్ మ్యాచ్ లకు సెలెక్ట్ అయిన మంగపేట మండలంలోని పాలయిగూడెంకు చెందిన మోడెం రాజు, గంపోనిగూడెంకు చెందిన గాదె నాగేందర్ కు మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు, పిఏసిఎస్ రమణ క్కపేట డైరెక్టర్ కోడెం బాలకృష్ణ, మరియు నాయకులు గుమ్మల మల్లికార్జున్, కర్రి వేణు, బట్ట చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: