మన్యం టీవీ, వాజేడు:
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికివాజేడు మండలం మురుమూల గ్రామపంచాయతీ ప్రగళ్లపల్లి ఎస్సీకాలనీ లో క్షీరాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో దళితవాడ పెద్దలు తిప్పన పల్లి వెంకట నరసయ్య మాట్లాడుతూ నేటి అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
Post A Comment: