మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూర్ నాగారం మండలంలో చల్పక గ్రామ పంచాయతీ పరిధిలోని ఎలిశెట్టి పల్లి గ్రామ సమీపంలో ఉన్న జంపన్న వాగు దాటుతున్న సమయంలో అల్లావారి ఘనపురం కి చెందిన పులిసె హనుమంతరావు 45 సం రాలు.వాగు వరద ఉధృతి ఒకేసారి పెరగడంతో వాగులో గల్లంతు కావడం జరిగింది.ఇదే వాగులో గతంలో కూడా 6 గురూ వాగులో పడి మృతి చెందాన సంఘటనాలు ఉన్నాయి.పులిసే హనుమంతరావు తండ్రి కూడా గతంలో ఇదే వాగులో పడి మృతి చెందాడు ని గ్రామస్తులు వాపోతున్నారు.గల్లంతు ఐన వ్యక్తి కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.దీంతో గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Post A Comment: