మన్యం టీవీ మంగపేట.
తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపుమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరికీ ఉచిత బియ్యం ప్రచార ఈ కార్యక్రమంలో భాగంగా మంగపేట మండలం తిమ్మంపేట అబ్బాయి గూడెం గ్రామాలలో బిజెపి నాయకులు ప్రచారం చేసి బేనర్లు కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి పార్టీ బీసీ మోర్చా ఉపాధ్యక్షులు ముత్తినేని నరసింహారావు, బిజెపి పార్టీ జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు,బిజెపి పార్టీ జిల్లా బీజేవైఎం యూత్ ప్రధాన కార్యదర్శిబంబోతుల మురళి,బిజెపి పార్టీ జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు దంతనపెళ్లి నరేందర్, బిజెపి పార్టీ మండల కోశాధికారి గాదె శ్రీనివాస్ చారి,బిజెపి పార్టీ మండల దళిత మోర్చా అధ్యక్షులు దుర్గం నరసింహారావు,మండల దళిత మోర్చా ఉపాధ్యక్షులు కావిరి నారాయణ,మండల దళిత మోర్చా సహాయ కార్యదర్శి బంటు విశ్వనాథన్,బిజెపి పార్టీ నాయకులు వేల్పుల తిరుపతయ్య,డాక్టర్ సమ్మయ్య,రతన్ సేద హరిబాబు, కూర నారాయణ,గుండు నాగయ్య, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: