CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములు జోలికి వస్తే ఊరుకోం... మాజీ ఎంపీ మిడియం బాబూరావు

Share it:

 




మన్యం టీవీ దుమ్ముగూడెం ఆగస్టు 14: మండలంలోనే రామారావు పేట గ్రామంలో సీఎం శాఖ 13 మహాసభను సోయ0 కామయ్య నగర్లో కామ్రేడ్ పోడియ0 అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు మీడియం బాబురావు పాల్గొన్నారు అలాగే ఆయన మాట్లాడుత తరతరాలుగా సాగుచేస్తున్న పోడు భూములు జోలికి వస్తే ఊరు కునేది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారు అలానే ఫారెస్ట్ పోలీస్ అధికారులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని పోడు సాగు చేస్తున్న ప్రతి ఆదివాసి రైతుకు ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలానే రామారావు పేట గ్రామంలో రోడ్లు డ్రైనేజీ సమస్యలను వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి పరిష్కారం చేయాలని ఆయన తెలియజేశారు ఈ మహాసభకు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలమంచిలి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య,స్థానిక ఎంపీటీసీ ఎలమంచి వంశీకృష్ణ ,సర్పంచ్ సోయం పార్వతి ,పార్టీ సీనియర్ నాయకులు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: