మన్యం మనుగడ, అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో క్రిష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈరోజు ఉదయం నుంచి గోమాతాను ఘనంగా పూజించారు. వేదపండితుల నడుమ శ్రీకృష్ణపూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం 4గంటలకు మేళతాలలతో స్వామి వారి ఊరేగింపు ఘనంగా నిర్వహించి అనంతరం ఉట్టి కొట్టే సంరంభం లో గ్రామ యువకులు సంబురంగా పాల్గొన్నారు,. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు తోట క్రిష్ణయ్య. బొబ్బాల క్రిష్ణ. బొబ్బాల నాగేశ్వరరావు ,బొల్లినేని మహేష్. గజ్జి క్రిష్ణ. దావా వీరస్వామి. పొడియం అనిల్ పాల్గొన్నారు
Post A Comment: