భద్రాద్రి కొత్తగూడెం-ఆగస్టు 29(మన్యం మీడియా)
జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, కొత్తగూడెం ఆద్వర్యంలో శ్రీ టి. సీతారాం, డి.వై.ఎస్.ఓ ఆధ్వర్యంలో హాకి లేజండ్ మేజర్ ధ్యాన్ చంద్, జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ మరియు రాష్ట్ర స్థాయి క్రీడలలో ప్రతిభ కనబరిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి చెందిన (10) మంది క్రీడాకారులను మోమెంటో మరియు శాలువాతో సత్కరించటం జరిగినది.
సన్మాస గ్రహీతలు : 1) అథ్లెటిక్స్: ఆర్. అభినయ్ నాయక్, 2) ఫుట్బాల్ : ఎమ్. మురళి కార్తికేయ 3) పార్ట్ బాల్ : యెష్, సంజయ్ 4) హాకీ : జి. ఉషశ్రీ 5) పవర్ లిఫ్టింగ్ : డి.అక్షిత 6) రెజ్లింగ్: పి.నిహారిక ఆ: కె.సురేష్ 8) వాలిబాల్ : వి. వసంత్ కుమార్. 9) తైక్వాండో ఇ.తన్మయి
10) యోగా : కె. సుబ్బారావు మొదలగు వారు.
ఈ కార్యక్రమమునకు శ్రీ టి. సీతారాం, డి.వై.ఎస్.ఓ అధ్యక్షత వహించగా కార్యాలయం అధికారులు శ్రీ ఆర్. ఉదయ్ కుమార్, బి.తిరుమల రావు, పి లక్ష్మయ్య మరియు జాతీయ క్రీడాకారులు,ప్పొర్ట్స్ అసోసియేషన్ వారు మహిధర్, రాజేందర్, ఉదయ్ కుమార్, ఖాసిం హుస్సైన్, కృష్ణా రావు, వెంకట నారాయణ, సదానందము,వాసం రమేశ్, కృష్ణ, నరేశ్ కుమార్,రాజేష్, సత్యనారాయణ, కృష్ణ వీడి,పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసినారు.
Post A Comment: