CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత గిరిజన దండోరా ఆత్మగౌరవ సభ

Share it:


    👉 దళిత బంధు పథకం రాష్ట్రం అంత అమలు చేయాలని డిమాండ్ చేసిన లింగోజి                                               మన్యం టివి:ములకలపల్లి మండలం: జగన్నాథ పురం గ్రామ పంచాయతీ, నర్సాపురం గ్రామం కోటమ్మ తల్లి గుడి దగ్గర మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ పెటేటి నరసింహారావు అధ్యక్షతన దళిత గిరిజన దండోరా ఆత్మగౌరవ సభ సమావేశం జరిగింది.ఈ సమావేశనికి ముఖ్య అతిధిగా అశ్వారావుపేట నియోజకవర్గ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కోఆర్డినేటర్ మాసనపల్లి లింగోజి పాల్గొన్నారు.ఈ సమావేశంలో లింగోజి మాట్లాడుతూ దళిత బంధు పథకం రాష్ట్రం అంత అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో   కోరంపల్లి చెన్నారవు,తాండ్ర ప్రభాకర్, అనుమాల నరసింహారావు,కొప్పుల రాంబాబు,కుంజ వెంకట్,పుష్పాల హనుమంతు,చిడిపి భాను,పాలకుర్తి రవి దంజు నాయక్,పాండు,పాలకుర్తి రత్నభూసనం,పాలకుర్తి సుమిత్ ,పిడియాల వెంకటేశ్వర్లు  ,సోడే కళ్యాణ్ ,మడకం శ్రీను,కొండ్రు రవి , బుగ్గరపు సత్యనారణ,sk ఖాదర్ బాబా,ములగిరి కృష్ణ,బండారు మహేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: