మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేటనియోజకవర్గ,దమ్మపేట మండలం, అప్పారావుపేట గ్రామం లో ప్రజలు ఘనంగా నిర్వహించిన ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ట మరియు ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు వారి వెంట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్చుత రావు,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,ఆత్మ కమిటీ చైర్మన్ కెవి,యార్లగడ్డ బాబు,రావు గంగాధర్ రావు,అబ్దుల్ జిన్నా,రాయల నాగేశ్వరరావు,పాత్రికేయ మిత్రులు యార్లగడ్డ ఈశ్వరరావు,గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Post A Comment: