మన్యం టీవీ, పినపాక:
రాష్ట్రా ప్రభత్వం దళిత గిరిజనులకు పెద్దపీట వేస్తుంటే, దళిత గిరిజన ప్రజాపతినిదులకు మాత్రం అవమానలకు గురిచేస్తుంది, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం లో జరిగిన అంబెడ్కర్ విగ్రహ ఆవిష్కరణ లో కనీసం ఆదివాసీ బిడ్డ, ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఫోటో ఎక్కడ లేకపోవడం, ప్రోటోకాల్ ద్వారా ఆహ్వానించక పోవడం దారుణం, ఈ విషయంపై అధికారులు వివరణ ఇవ్వాలని తెలంగాణ టీఎస్ జెన్కో ఎస్సీ ఎస్టీ ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధేల హుస్సేన్ డిమాండ్ చేశారు.
Post A Comment: