మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ మరియు టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జయశంకర్ సార్ 87 వ జయంతిని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కీలక పాత్ర పోషించిన గొప్ప ఉద్యమ నేత తెలంగాణ సిద్ధాంతకర్త అని అన్నారు.ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కూనురు అశోక్ గౌడ్,ఎంపీటీసీ సభ్యులు పర్వతాల భరత్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,మాజీ మండల అధ్యక్షులు కూనూరు మహేష్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ పాషా, వివిధ అనుబంధ సంఘాల మండల పార్టీ అధ్యక్షులు లోట్టపెట్టెల రాజేష్, వావిలాల రాంబాబు,కొండాయి చిన్ని, కిరణ్ కుమార్,ఎండి ఖాజా పాషా,కోమిరి రమేష్, కుమ్మరి చంద్రబాబు,జాడి బోజా రావు, నాగేశ్వరరావు,రఘు కందకట్ల శ్రీనివాస్,వేణు, సతీష్ సంతోష్ బాబురావు,లక్ష్మణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: