మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని ఇరవెండి, మొరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీలకు చెందిన...
1)K.చందూలాల్-60,000/-
2)SK.నాగులమీరా-56,000/-
లకు...
ముఖ్యమంత్రి సహాయనిది (CMRF) నుండి మంజూరు అయిన చెక్కులను ప్రభుత్వవిప్ & పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు వారి నివాసాలకు వెళ్లి పంపిణీ చేసిన పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.
ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరవెండి సర్పంచు కొర్సా లక్ష్మీ,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,మార్కెట్ కమిటీ సభ్యులు బాణోత్ శ్రీను,తెరాస నాయకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి,కైపు సుబ్బిరామిరెడ్డి,గాదె నర్సిరెడ్డి, కొనకంచి శ్రీను,బెజ్జంకి కనకాచారి,గుల్ మహమ్మద్, ఎక్కంటి శ్రీనివాస రెడ్డి,చిన్నప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: