CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం.

Share it:


మన్యం టీవీ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలరిదిలోని మోతే గ్రామానికి చెందిన పూజారి సంతోష్ 24 సం,, అనే వ్యక్తి గత వారం క్రితం అదృశ్య మై ఈ  రోజు శనివారం మండల పరిధిలోని అల్లెరుగూడెం, బర్లగూడెం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని లభ్యమైంది.మృతుడుకి భార్య ,తల్లి ఉన్నారు.

Share it:

Post A Comment: