మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు తెలంగాణ భవన్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా బూర్గంపడు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సకిని. బాబురావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించదం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మణుగూరు ఎంపీపీ కారం. విజయ కుమారి జెండా ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం.నరసింహారావు,వైస్ ఎంపీపీ కరివేద.వెంకటేశ్వర రావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీటీసీలు తాటి,సరిత,కో ఆప్షన్ సభ్యులు ఎండి.జావిద్ పాషా,సర్పంచులు ఏనిక.ప్రసాద్,బొగ్గం.రజిత, కొమరం.జంపేశ్వరి,కాయం.తిరుపతమ్మ,మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా.అప్పారావు,బొలిశెట్టి.నవీన్,మీడియా ఇంచార్జ్ యాదగిరి గౌడ్,నియోజకవర్గ యూవజన అధ్యక్షులు మట్టపల్లి.సాగర్ యాదవ్, మత్స్యశాఖ డైరెక్టర్ చిడెం. నాగేశ్వరరావు,ఉప సర్పంచ్ లు పుచ్చకాయల.శంకర్, ప్రభుదాస్ ఆదివాసీలు, పట్టణ యూత్ అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర. వెంకట్,నాయకులు వట్టం. రాంబాబు,ఆదివాసీ యువ నాయకులు శ్రావణ్, నాగేంద్రబాబు,శ్రావణ్,ఆవుల.నర్సయ్య మరియు, నాయకులు గుర్రం.సృజన్, పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: