CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలు: కొమరం.భీం విగ్రహానికి పూలమాలలు వేసిన ఎంపీపీ కారం.విజయకుమారి

Share it:

 


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు హనుమాన్ టెంపుల్ వద్ద గల కొమరం భీం విగ్రహానికి ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పులా మాలలు వేసి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా అందరి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మణుగూరు ఎంపీపీ కారం. విజయ కుమారి,మార్కెట్ కమీటీ డైరెక్టర్ సకిని.బాబురావు, ఎంపీటీసీలు తాటి.సరిత, సర్పంచులు ఏనిక.ప్రసాద్, బొగ్గం.రజిత,బచ్చల.భారతి,కొమరం.జంపేశ్వరి,కాయం. తిరుపతమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: