మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి నీ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఇటీవల మల్లారెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి మృతి చెందటంతో తాటి కొల్లు మల్లారెడ్డి ని పరామర్శించి కుమారుడు మృతి వివరాలు తెలుసుకొని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్ పాల్గొన్నారు.
Post A Comment: