*మన్యం టివి,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం,ఎర్రన్న పేట గ్రామానికి చెందిన ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు,హైకోర్టు న్యాయవాది,ఆదివాసీ మేధావి కణితి లక్షణరావు వయసు 44 సంవత్సరాలు కరోనా భారిన పడి చికిత్స పొందుతూ భద్రాచలం నిఖిత హాస్పిటల్ నందు తుదిశ్వాస విడిచారు. ఆదివాసీ సమాజానికి తీరని లోటు మిగిల్చరు.మీ ఆత్మకు శాంతి శాంతి చేకూరాలని ఆ భగవంతున్నీ కోరుతున్నాం. ఆదివాసీలు,కుల సంఘాల వారు జోహార్లు చెప్పారు.
Post A Comment: