మనం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
దమ్మపేట మండల ఎంపీపీ సోయ్యం ప్రసాద్ కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరుల ను అశ్విరదించిన జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఆయిల్ పామ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు,జిల్లా రైతు బంధు సమితి సభ్యులు ధారా యుగుందర్,మండల నాయకులు రావు గంగాధరావు,యూత్ అధ్యక్షులు కాసిని నాగప్రసాద్,గండుగులపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్ర వసంతర్రావ,దమ్మపేట గ్రామ కమిటీ అధ్యక్షులు బాబు,నాయకులు పానుగంటి చిట్టి బాబు,కురసం వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
Post A Comment: