ఎంపీడీవో అన్నపూర్ణ
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపిడివో అన్నపూర్ణ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం తుంగారం పంచాయతీ గల ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పరిసరాలను శుభ్రం చేసే పనులను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభం పై ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ కల్లా పాఠశాలను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఆర్ డి ఓ తులసీరామ్, జి పి సెక్రెటరీ రాంబాబు,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: