మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలంలోని పలు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. అశ్వరావుపేట పట్టణంలోని నూతన వదవరులైన చిన్నంశెట్టి సోమేశ్వరరావు కుమారుడు చిన్నంశెట్టి అశోక్, భార్గవిలను ఆశీర్వదించడం జరిగింది. అదే విదంగా తిరుమలకుంట గ్రామం లో కొనకళ్ల భూషణం మనవడు కొనకళ్ల పృథ్వి, మౌనిక వదువరులున ఆశీర్వదించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకు ఆయనతో పాటు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జెడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: